epaper
Friday, January 16, 2026
spot_img
epaper
Homeజాతీయం

జాతీయం

రోడ్డు ప్రమాదం.. సీనియర్ ఐఏఎస్ మృతి

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సీనియర్ ఐఏఎస్ అధికారి మహంతేశ్ బిళగి(Mahantesh Bilagi) మరణించారు. ఆయనతో పాటు...

టార్గెట్ చేస్తే దేశాన్ని షేక్ చేస్తా.. బీజేపీకి దీదీ వార్నింగ్

బీజేపీకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను టార్గెట్ చేస్తే దేశాన్నే షేక్...

ఏడుగురు నాయకులపై కాంగ్రెస్ వేటు..

బీహార్(Bihar) కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడుగురు నాయకులపై ఆరేళ్లపాటు వేటు వేసింది. ఈమేరకు బీహార్ ప్రదేశ్...

అయోధ్య రామాలయంపై కాషాయజెండా ఎగరేసిన ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) మంగళవారం అయోధ్యలో రామ జన్మభూమి మందిరం(Ayodhya Ram Temple) గర్భగుడి శిఖరంపై...

ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటన వాయిదా

ఇజ్రాయెల్‌(Israeli) ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు(Benjamin Netanyahu) భారత పర్యటన వాయిదా పడింది. ఈ ఏడాది చివర్లో ఆయన మనదేశంలో...

ఢిల్లీలో కాలుష్యం.. పర్యావరణశాఖ సంచలన నిర్ణయం

ఢిల్లీ(Delhi)లో వాయుకాలుష్యం తీవ్రరూపం దాలుస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీ సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 382కి...

తొలి రోజు 17 కేసులు విచారించిన నూతన సీజేఐ

భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే 17 కేసులను విచారించారు జస్టిస్ సూర్యకాంత్(CJI Surya...

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌(Hidma Encounter)పై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ...

శబరిమల వెళ్ళేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం ఉండదు

అయ్యప్ప మాల ధరించి దీక్ష పూర్తి చేసిన భక్తులు ఇరుముడులు చెల్లించేందుకు శబరిమల సన్నిధానానికి తరలి వెళుతున్నారు. అయితే...

ఎన్డీయేకు కూటమిలోకి ఎంఐఎం

బీహార్‌(Bihar)లో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు తెలిపే అవకాశం ఉందని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin...

లేటెస్ట్ న్యూస్‌