మెదక్

బొంతపల్లిలో ఎకో ఫారెస్ట్ పార్క్‌ ప్రారంభించిన మంత్రి సురేఖ

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి అమృత వనం ఎకో ఫారెస్ట్...

నేడు గజ్వేల్‌కు రైతు గోస బీజేపీ భరోసా బస్సు యాత్ర

కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పై బీజేపీ (BJP) పోరుబాట పట్టింది. ధాన్యం...

రైతులకు కాంగ్రెస్ చేసింది శూన్యం : ఎమ్మెల్సీ అంజిరెడ్డి

కలం, మెదక్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడిచినా రైతాంగానికి చేసింది శూన్యమని...

చీలపల్లి దోపిడీ కేసులో కీలక పురోగతి.. నిందితులు అరెస్ట్!

కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చీలపల్లిలో జరిగిన భారీ దోపిడీ కేసును మెదక్...

కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో : దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని నాగ్ పూర్ జాతీయ రహదారి 44 (NH-44) పై...

గంగాపూర్‌లో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి...

యువతకు గుడ్‌న్యూస్.. సిద్దిపేటలో నాలుగు రోజుల పాటు ఏఐ వర్క్‌షాప్!

కలం, మెదక్ బ్యూరో: అభివృద్ధి చెందుతున్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు, యువకులు వారి నిత్య జీవితాల్లో టెక్నాలజీని...

మెదక్‌లో రోడ్డెక్కిన రైతులు.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్!

కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటలో రైతుల ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు...

45 తులాల బంగారం రిక‌వ‌రీ చేసిన అమీన్ పూర్ పోలీసులు

కలం, మెదక్ బ్యూరో : సైబరాబాద్ కమిషనరేట్ అమీన్‌పూర్ (Ameenpur) పోలీస్ స్టేషన్ పరిధిలోని బందం కొమ్ము ప్రాంతంలోని...

విషాదం.. గంటల వ్యవధిలో వదిన-మరదళ్ల మృతి

కలం, మెదక్ బ్యూరో : బాలింతలైన వదిన-మరదళ్ల మృతి చెందిన విషాదకర సంఘటన మెదక్ (Medak) జిల్లాలో జరిగింది....

లేటెస్ట్ న్యూస్‌