epaper
Monday, November 17, 2025
epaper
Homeక్రైమ్

క్రైమ్

శక్తులున్న చెంబు అంటూ రూ.1.5కోట్లు టోకరా..

Rice Pulling Scam | మోసాలు చేయడానికి కేటుగాళ్లు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. కేటుగాళ్లు తెలివి మీరుతున్నా, బాధితులు...

డాక్టర్‌పై పోలీసు అత్యాచారం.. మరొకరు వేధింపులు..

మహారాష్ట్ర(Maharashtra) దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న మహిళా డాక్టర్‌పై ఎస్ఐ గోపాల్ బాద్నే...

దసరాకి భార్య.. దీపావళికి భర్త ఆత్మహత్య

ప్రేమించి పెద్దలను ఒప్పించి ఒక్కటైన జంట. పెళ్లయిన నెలకే దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన జగిత్యాల(Jagtial) జిల్లా...

రౌడీ వేధింపులకు వివాహిత బలి..

ఖమ్మం(Khammam) జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో ఘోరం జరిగింది. రౌడీ షీటర్ వేధిందిపులు తట్టుకోలేక బోడ సుశీల అనే...

సర్వీస్ రివాల్వర్‌తో ఎస్ఐ ఆత్మహత్య..

హరియాణా(Haryana)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సర్వీస్ రివాల్వర్‌తో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో షూట్ చేసుకుని ఓ ఎస్‌ఐ...

కొడుకు కళ్లెదుటే భర్తను హత్య చేసిన భార్య

రంగారెడ్డి(Rangareddy) జిల్లా కేశంపేట మండల కేంద్రంలో దారుణ ఘటన జరిగింది. కుమార్(35) అనే వ్యక్తిని భార్య అతి దారుణంగా...

గుంటూరులో పరువు హత్య.. కూల్ డ్రింక్‌లో విషం..

Guntur | మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన ఓ హత్య ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. యువతికి పరువు హత్యే...

నవ్వాడని బాలుడిని నరికేశాడు..

తిరుపతి(Tirupati) జిల్లా రేణిగుంటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను చూసి నవ్వినందుకు ఓ బాలుడిని ఓ వ్యక్తి...

భార్య చేసిన పనికి భర్త, నలుగురు పిల్లలు ఆత్మహత్య

ఓ మహిళ చేసిన పనికి ఒక తండ్రి.. నాలుగు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నలుగు పిల్లలతో కలిసి...

Proddatur | మందలించినందుకు తల్లినే హత్య చేసిన తనయుడు

మందలించిందని కన్న తల్లినే హతమార్చాడో వ్యక్తి. ఈ ఘటన వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు(Proddatur)లో చోటుచేసుకుంది. శ్రీరామ్ నగర్‌లో...

లేటెస్ట్ న్యూస్‌