Homeజిల్లాలుమహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతం: హరిప్రసాద్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని గ్రామగ్రామాన బలోపేతం...

వనపర్తిలో ఘనంగా సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతి వేడుకలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: అనాదిగా పాలకుల వివక్ష కారణంగానే పాలమూరు ప్రాంతం అభివృద్ధికి దూరమై శాపగ్రస్తంగా మారిందని తెలంగాణ...

ఏ రైతును కదిలించినా కన్నీళ్లే: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

కలం ,మహబూబ్ నగర్ బ్యూరో: ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు పడి గాపులు కాయల్సి వస్తోందని,...

ధాన్యం అన్‌లోడ్ ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: వనపర్తి (Wanaparthy) జిల్లాలోని రైస్ మిల్లర్లు వరి ధాన్యాన్ని దించుకోవడంలో ప్రభుత్వానికి పూర్తి సహకారం...

రాజాపూర్ మండలంలో ధాన్యం నిల్వలపై అధికారుల సమీక్ష

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: వరి ధాన్యం కొనుగోలు (Paddy Procurement) ప్రక్రియను వేగవంతం చేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని...

భూత్పూర్ మండలంలో తడిసిన వరి కొనుగోలు.. రైతులకు ఊరట

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మహబూబ్‌నగర్ జిల్లా అధికార యంత్రాంగం...

బక్రీద్ పర్వదినం సహనం, స్నేహానికి ప్రతీక : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: బక్రీద్ పండుగ ఐక్యతకు చిహ్నమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA...

వనపర్తిలో వరి కొనుగోలు ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం...

బక్రీద్ పండుగ మానవత్వానికి ప్రతీక: మంత్రి వాకిటి శ్రీహరి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: సమాజంలో మానవత్వానికి ప్రతీకగా నిలిచేది బక్రీద్ పండుగ అని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక...

మహబూబ్‌నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ పర్యవేక్షణ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు, మిల్లులకు తరలింపు ప్రక్రియ వేగవంతం...

లేటెస్ట్ న్యూస్‌