epaper
Monday, March 2, 2026
epaper
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

‘మొంథా’ ప్రభావిత ప్రాంతాలపై సీఎం ఫోకస్..

మొంథా తుపాను(Cyclone Montha) ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టం, అక్కడి ప్రజల పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

ఏపీలో రోడెక్కిన హిజ్రాలు

అనంతపురం(Anantapur) జిల్లా కేంద్రంలో హిజ్రాలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఆసిఫ్ అనే యువకుడు తమ తరహాలో వేషధారణ వేసుకుని...

మొంథా ఎఫెక్స్.. పునరావాస కేంద్రాలకు 12,315 మంది తరలింపు

మొంథా తుఫాను(Cyclone Montha) ప్రభావం కాకినాడపై భారీగా ఉంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోంది....

కోస్తా జిల్లాలకు ‘మొంథా’ ముప్పు ఇంకా ఉంది..

మొంథా తుఫాను(Cyclone Montha) ప్రభావం కోస్తా ప్రాంత జిల్లాలపై ఇంకా ఉండనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ...

మొంథా ఎఫెక్ట్.. జగన్ ప్రయాణం వాయిదా

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. మొంథా తీవ్ర తుఫానుగా మారింది. పలు జిల్లాలకు వరద...

కోనసీమలో ‘మొంథా’ బీభత్సం..

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలపై ‘మొంథా(Cyclone Montha)’ తుఫాను ప్రభావం భారీగా ఉంది. కోన సీమ(Konaseema)లో ‘మొంథా’ వర్ష బీభత్సం...

‘మొంథా’ ఎఫెక్ట్.. 12 జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు

మొంథా తుఫాను(Cyclone Montha) ప్రభావాన్ని ఎదుర్కోవడం కోసం ఏపీ సర్కార్ సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే 12 జిల్లాల్లో...

‘బ్లూ బ్యాచ్‌’తో సమాజానికి ప్రమాదం: నారా లోకేష్

వైఎస్ఆర్సీపీపై ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేద్దామనుకున్న ‘బ్లూ...

ఏపీలో తుఫాన్ ప్రభావం.. హెచ్చరించిన అధికారులు..

ఏపీతో మొంథా తుఫాను(Cyclone Montha) ప్రభావం మొదలైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు....

కర్నూలు బస్సు ప్రమాదం.. 12 మృతదేహాలు అప్పగింత

కర్నూలు(Kurnool) శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అయ్యారు. వారిలో 12...

లేటెస్ట్ న్యూస్‌

error: Content is protected !!