Homeజిల్లాలునల్లగొండ

నల్లగొండ

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ ఫైర్

కలం, యాదగిరిగుట్ట : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని, అన్నదాతలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని యాదగిరిగుట్ట...

రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులకు మంత్రి అడ్లూరి సన్మానం

కలం, మోత్కూరు: ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు మరువబోమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ...

‘రైతు డిస్కమ్ ఏర్పాటుతో వ్యవసాయ రంగం బలోపేతం’

కలం, నల్లగొండ: 'రైతు డిస్కమ్' (Raitu DISCOM) పేరిట ప్రత్యేక విద్యుత్తు పంపిణీ వ్యవస్థ తీసుకురావడం ద్వారా వ్యవసాయ...

వలిగొండ పోలీస్ స్టేషన్‌లో యాదాద్రి ఎస్పీ తనిఖీలు

కలం, వలిగొండ: శాంతి భద్రతలను కాపాడడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని యాదాద్రి  భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్...

యాదాద్రి–వరంగల్ హైవే ప్రైవేట్ పరం: కేంద్రం కీలక నిర్ణయం

కలం, వెబ్‌ డెస్క్ : జాతీయ రహదారుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు...

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రోడ్డెక్కిన బీఆర్ఎస్ నేతలు, రైతులు

కలం, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో అన్నదాతలు...

కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం : రాంచందర్ రావు

కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణ వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో, సకాలంలో కొనుగోళ్లు...

వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఏఈవో ఆత్మహత్య

కలం, చిట్యాల : వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక వ్యవసాయ శాఖ ఏఈవో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన...

సాగర్ డ్యాంను పరిశీలించిన జీఆర్ఎంబీ చైర్మన్

కలం, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ డ్యాంను జీఆర్ఎంబీ (గోదావరి నది యాజమాన్య బోర్డు) చైర్మన్ పద్మా దొర్జే గ్యాంబా...

ధాన్యం కోనుగోలు విషయంలో రైతులు ఆందోళన చొందొద్దు : మంత్రి ఉత్తమ్

కలం, యాదగిరిగుట్ట : తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందొద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి...

లేటెస్ట్ న్యూస్‌