కలం, వెబ్ డెస్క్ : ఏపీలోని విశాఖలో (Visakhapatnam) నమోదైన పోక్సో కేసులో (Pocso Case) 12 ఏళ్ల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 12 ఏళ్ల క్రితం విశాఖకు చెందిన ఓ బాలికపై సల్మాన్ అనే వ్యక్తి అత్యాచారం చేసి పారిపోయాడు. అప్పుడు నమోదైన కేసులో ఇన్ని రోజులకు నిందితుడిని పోలీసులు గుర్తించారు. సల్మాన్ యూపీలో ఉన్నట్టు తెలుసుకుని.. ఆ రాష్ట్ర పోలీసుల సాయంతో నేడు ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని యూపీ నుంచి ఏపీకి తీసుకొస్తున్నారు.
Read Also: విజయ్ దేవరకొండ మూవీలో మిల్కీబ్యూటీ..?
Follow Us On: Pinterest


