epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

ఝార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం

కలం, వెబ్ డెస్క్ : ఝార్ఖండ్ (Jharkhand) లోని వెస్ట్ సింగ్ భూమ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. ఈ ఎదురు కాల్పులను ఝార్ఖండ్ ఐజీ కన్ఫర్మ్ చేశారు. కూంబింగ్ ప్రస్తుతానికి ఇంకా పెరుగుతోంది. మృతుల సంఖ్యి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఐజీ తెలిపారు. మావోయిస్టులను బలంగా ఎదుర్కుంటున్నట్టు ఆయన వివరించారు.

Read Also:  భూముల రీసర్వేపైనా చంద్రబాబు క్రెడిట్​ చోరీ : వైఎస్​ జగన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>