epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

ఎన్ని నోటీసులిచ్చినా వెంటపడుతాం : హరీశ్​ రావు

కలం, వెబ్​ డెస్క్​ : బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ (KTR) కు ఫోన్​ ట్యాపింగ్ కేసులో సిట్​ నోటీసులు ఇవ్వడంపై మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్​ రావు (Harish Rao) స్పందించారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకే తనకు, కేటీఆర్​ కు సిట్ నోటీసులు ఇస్తున్నదని ఆయన ఆరోపించారు. ఎన్ని నోటీసులిచ్చినా మీ వెంట పడుతాం అని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని హరీశ్​ రావు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గుకుంభకోణం బయటపడకుండా ఉండేందుకే ఈ నోటీసుల డ్రామా అని ఆయన ఆరోపించారు. అటెన్షన్​​ డైవర్షన్​ రాజకీయాలకు భయపడే ప్రసక్తి లేదని హరీశ్​ రావు స్పష్టం చేశారు.

Read Also: ‘తెలంగాణ ఫస్ట్..’ నినాదం వెనుక.. మర్మమేమిటి?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>