Homeజాతీయం

జాతీయం

ఢిల్లీలో కాలుష్యం.. పర్యావరణశాఖ సంచలన నిర్ణయం

ఢిల్లీ(Delhi)లో వాయుకాలుష్యం తీవ్రరూపం దాలుస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీ సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 382కి...

తొలి రోజు 17 కేసులు విచారించిన నూతన సీజేఐ

భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే 17 కేసులను విచారించారు జస్టిస్ సూర్యకాంత్(CJI Surya...

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌(Hidma Encounter)పై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ...

శబరిమల వెళ్ళేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం ఉండదు

అయ్యప్ప మాల ధరించి దీక్ష పూర్తి చేసిన భక్తులు ఇరుముడులు చెల్లించేందుకు శబరిమల సన్నిధానానికి తరలి వెళుతున్నారు. అయితే...

ఎన్డీయేకు కూటమిలోకి ఎంఐఎం

బీహార్‌(Bihar)లో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు తెలిపే అవకాశం ఉందని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin...

3 రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టుల సంచలన లేఖ

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు(Maoists) లేఖ పంపించారు. తాము ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వారు...

సుప్రీంకోర్టు నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం

సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్‌ సూర్యకాంత్‌(Justice Surya Kant) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి...

భారత పైలట్‌కు రష్యన్ టీమ్ నివాళి..

దుబాయ్‌లో నిర్వహిస్తున్న ఎయిర్‌షోలో ప్రాణాలు కోల్పోయిన భారత పైలట్, వింగ్ కమాండర్ నమన్ష్ స్యాల్‌(Namansh Syal)కు రష్యా ఏరోబాటిక్...

వాట్సాప్‌ గ్రూపుల్లోకి సైబర్ క్రిమినల్స్

కలం డెస్క్ : సైబర్ క్రిమినల్స్(Cyber Criminals) ఇప్పుడు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజలు విస్తృతంగా వాడుతున్న వాట్పాప్ గ్రూపులను...

‘2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్ స్టేషన్’

అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్(Jitendra Singh) పేర్కొన్నారు....

లేటెస్ట్ న్యూస్‌