Homeజిల్లాలునల్లగొండ

నల్లగొండ

ప్ర‌శాంత‌ వాతావ‌ర‌ణంలో బ‌క్రీద్ వేడుక‌లు: ఎస్పీ శరత్ చంద్ర పవార్

కలం, నల్లగొండ: రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని మునుగోడు (Munugode) రోడ్డులోని ఈద్గా ప్రాంగణాన్ని నల్లగొండ జిల్లా ఎస్పీ...

నకిరేకల్‌లో ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష

కలం, నకిరేకల్ : రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరాయంగా...

భువనగిరి-చిట్యాల రహదారిపై రైతుల రాస్తారోకో

కలం, వలిగొండ: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా వలిగొండ (Valigonda) మండలంలోని ఎదుళ్లగూడెం గ్రామంలో బుధవారం ఉదయం...

పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

కలం, చండూరు : మునుగోడు నియోజకవర్గంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి, వచ్చే పది రోజుల్లో...

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ అనవసర రాజకీయం : ఎమ్మెల్యే కుంభం

కలం, భువనగిరి : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ నాయకులు అనవసర రాజకీయాలు చేస్తూ.. రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని...

యాదగిరిగుట్ట కొండపై వ్యాపారాలకు టెండర్లు నిర్వహించాలని వినతి

కలం, భువనగిరి: యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి కొండపైన ప్రస్తుతం ఉన్న వర్తక సంఘాన్ని తక్షణమే రద్దు చేసి, బహిరంగ...

బాలికలకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

కలం, మునుగోడు: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మునుగోడు (Munugodu) ఎమ్మెల్యే కోమటిరెడ్డి...

నల్గొండ మున్సిపల్ సమావేశంలో అధికారులను నిలదీసిన కార్పొరేటర్లు

కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం తీవ్ర చర్చోపచర్చల మధ్య వాడిగా వేడిగా...

తెలంగాణలో కాదు.. ఢిల్లీలోనే బీజేపీ యాత్రలు చేయాలి: వేముల వీరేశం

కలం, నల్లగొండ: తెలంగాణలో బీజేపీ చేపట్టిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్రపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది....

భువనగిరిలో రైతుల సమస్యలపై ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్ర

కలం, భువనగిరి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. అందులో భాగంగా 'రైతు...

లేటెస్ట్ న్యూస్‌