epaper
Tuesday, November 18, 2025
epaper
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

‘మొంథా’ ఎఫెక్ట్.. 12 జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు

మొంథా తుఫాను(Cyclone Montha) ప్రభావాన్ని ఎదుర్కోవడం కోసం ఏపీ సర్కార్ సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే 12 జిల్లాల్లో...

‘బ్లూ బ్యాచ్‌’తో సమాజానికి ప్రమాదం: నారా లోకేష్

వైఎస్ఆర్సీపీపై ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేద్దామనుకున్న ‘బ్లూ...

ఏపీలో తుఫాన్ ప్రభావం.. హెచ్చరించిన అధికారులు..

ఏపీతో మొంథా తుఫాను(Cyclone Montha) ప్రభావం మొదలైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు....

కర్నూలు బస్సు ప్రమాదం.. 12 మృతదేహాలు అప్పగింత

కర్నూలు(Kurnool) శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అయ్యారు. వారిలో 12...

కర్నూల్ బస్సు ప్రమాదం.. మంటలను పెంచిన మొబైల్స్

కర్నూల్(Kurnool) బస్పు ప్రమాదానికి సంబంధించి మరో సంచలన అంశం వెలుగు చూసింది. బస్సులో పార్సిల్‌గా వేసిన మొబైల్ ఫోన్లు...

కర్నూల్ ప్రమాదం.. మద్యం మత్తులో ఉన్న బైకర్ వీడియో వైరల్

Kurnool Bus Accident | కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి...

కర్నూలు ప్రమాదంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్

కర్నూలు(Kurnool) జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు(Chandrababu) దృష్టి సారించారు. ప్రమాద స్థలంలో చేపట్టిన చర్యలు, తీసుకుంటున్న...

కర్నూలులో ఘోర ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కర్నూలు(Kurnool) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి....

కర్నూలులో ఘోరప్రమాదం… 25 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ కర్నూలు(Kurnool)లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో 25 మందికి పైగా...

నకిలీ మద్యం కేసు.. జోగి రమేష్‌కు జగన్ మద్దతు..

ఏపీ నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్‌(Jogi Ramesh)ను ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్(YS...

లేటెస్ట్ న్యూస్‌