Mobile Popup Ad
Mobile Popup Ad

స్కూటీతో ఏనుగును ఢీకొట్టిన మహిళ.. తరువాత ఏమైందంటే?

కలం, వెబ్ డెస్క్ : స్కూటీ పై వెళ్తున్న ఓ మహిళ ఏనుగును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏనుగు దంతం విరిగి ముక్కలైంది. ఈ విచిత్ర ఘటన ఉత్తరాఖండ్ (Uttarakhand) లో జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ మహిళా టీచర్ తన విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తోంది.

ఈ క్రమంలో ఖతీమా రోడ్డు వద్దకు రాగానే అడవిలోంచి ఓ ఏనుగు అకస్మాత్తుగా బయటకు వచ్చింది. మహిళ వేగంగా వెళ్లి ఏనుగును గుద్దుకోవడంతో ఏనుగు దంతం విరిగిపోయి మూడు ముక్కలు అయింది. మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఘటనపై వెరైటీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

Read Also: కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు! … ప్రధాని ఏమన్నారంటే?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>