epaper
Friday, January 23, 2026
spot_img
epaper

లిక్క‌ర్ కేసులో ఈడీ విచారణకు హాజ‌రైన‌ మిథున్ రెడ్డి

క‌లం, వెబ్ డెస్క్: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అక్ర‌మ మద్యం కేసులో (Liquor Case) వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) నేడు ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఇదే కేసులో మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిని ఈడీ గురువారం విచారించింది. ఈ నేప‌థ్యంలో సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు కీల‌కంగా మారాయి. మిథున్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కే తాను రూ.100 కోట్లు స‌జ్జ‌ల శ్రీధ‌ర్ రెడ్డి, రాజ్ క‌సిరెడ్డిల‌కు ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఈ విచార‌ణ‌లో సాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే మిథున్ రెడ్డిని ఈడీ ప్ర‌శ్నించ‌నుంది. ఈ నేప‌థ్యంలో మిథున్ రెడ్డి విచార‌ణ‌లో ఏం తేల‌నుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Read Also: ఆల‌యాల్లో వ‌సంత పంచ‌మి వేడుక‌లు.. సామూహిక అక్ష‌రాభ్యాసాలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>