నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కలం, వెబ్​ డెస్క్​ : నల్గగొండ (Nalgonda) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. జిల్లాలోని నాంపల్లి మండలం దేవత్​ పల్లి గేట్ దగ్గర ఈ జరిగిన యాక్సిడెంట్ లో ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చెరుకుని దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>