epaper
Wednesday, November 19, 2025
epaper
Homeజాతీయం

జాతీయం

51 మంది నక్సలైట్ల లొంగుబాటు..

మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర కమిటీ సభ్యులతో పాటు మిగిలిన సభ్యులు కూడా వరుసగా పోలీసుల...

కాంగ్రెస్ ఈవెంట్‌లో బంగ్లాదేశ్ జాతీయ గీతం..

కాంగ్రెస్(Congress) పార్టీ నేతలు తమ పార్టీ కార్యక్రమంలో బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అసోం(Assam)లోని...

మరో బస్సులో చెలరేగిన మంటలు..

కర్నూలు బస్సు ప్రమాదం నుంచి తేరుకోక ముందే మరో బస్సు మంటలకు ఆహుతయింది. జైపూర్(Jaipur) నుంచి ఢిల్లీ వెళ్లే...

ఎన్నికల వేళ 27 మంది నేతలపై ఆర్జేడీ వేటు..

బీహార్‌(Bihar)లో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నికలంటే ఏ పార్టీ అయినా దొరికినంత బలం అందుకోవాలని చూస్తుంది....

ఒవైసీ ముందు హైదరాబాద్‌ను కాపాడుకో: పీకే

ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీకి జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒవైసీ...

అంతర్జాతీయ బోర్డర్‌లో మొదలైన రోడ్డు పనులు..

రాజస్థాన్(Rajasthan) అంతర్జాతీయ బోర్డర్‌లో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) ఐజీ ఎం ఎల్ గార్గ్...

వయలెన్స్ మా పంథా కాదు: మంత్రి

రాష్ట్ర రాజకీయాలపై టీఎంసీ(TMC) నేతలు చేసిన వ్యాఖ్యలకు బెంగాల్ మంత్రి శశి పంజా(Shashi Panja) స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు....

‘మొంథా’ తుఫాన్ దెబ్బకు 43 రైళ్లు రద్దు..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంథా తుఫాను(Cyclone Montha)గా మారింది. దీని ప్రభావం భారీగా ఉండటంతో ఈస్ట్ కోస్ట్...

సీజేఐ రేసులో జస్టిస్ సూర్యకాంత్.. !

భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి ఎంపికకు కసరత్తులు షురూ అయ్యాయి. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ పదవీ కాలం...

అవినీతి విషయంలో రాజీ లేదు: సీఎం

అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఉత్తరాఖండ్(Uttarakhand) సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పష్టం చేశారు. రాష్ట్రమంతా అవినీతిపై...

లేటెస్ట్ న్యూస్‌