epaper
Tuesday, November 18, 2025
epaper
Homeజాతీయం

జాతీయం

భారత్‌‌లో ఉగ్రస్థావరాల ఏర్పాటుకు పాక్ కుట్ర?

భారత్‌ను చుట్టుముట్టేలా ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు పాకిస్తాన్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని భారత నిఘా వర్గాలు(Indian intelligence) హెచ్చరించాయి....

సిద్దరామయ్యకు నో అపాయింట్‌మెంట్

కర్ణాటక రాష్ట్రంలో సీఎం మార్పు అంశం ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంటుంది. అయితే తాజాగా సీఎం సిద్దరామయ్య(Siddaramaiah)కు అధిష్ఠానం...

జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రం భగ్నం

జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లో పోలీసులు భారీ ఉగ్రకుట్రం భగ్నం చేశారు. ఆ రాష్ట్రంలో ఉగ్రవాదం చాపకింద నీరులా ప్రవేశిస్తుందన్న సమాచారంతో...

జైళ్లో మందు పార్టీ.. అధికారులు ఏం చేస్తున్నట్టు?

బెంగళూరు(Bengaluru)లోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలు మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో జైళ్లో ఖైదీలు మొబైల్‌ ఫోన్లు వాడుతున్న వీడియో...

కుప్పకూలిన వాటర్ ట్యాంక్.. జనాల ఉక్కిరిబిక్కిరి

కేరళ(Kerala) రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో తమ్మనం(Thammanam) ప్రాంతంలో ఓ వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. 1.38 కోట్ల లీటర్ల నీరు...

కశ్మీర్‌లో ఆపరేషన్ పింపుల్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఉగ్రవాదులపై భారత భద్రతాదళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇందులో భాగంగానే జమ్మూకశ్మీర్‌లోని కుప్వాడా జిల్లాలో ఆపరేషన్ పింపుల్‌(Operation Pimple)ను ప్రారంభించాయి....

టార్గెట్ హిడ్మా.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కోసం ముమ్మర గాలింపు

మావోయిస్టుల ఉద్యమం దాదాపుగా క్షిణీస్తోంది. కీలక నేతలు భద్రతాబలగాల చేతుల్లో హతమయ్యారు. మరికొందరు లొంగిపోయారు. మావోయిస్టులను లేకుండా చేస్తామన్న...

అక్కడ వీధి కుక్కలు కనిపించొద్దు.. 8 వారాలే గడువు

వీధి కుక్కల(Stray Dogs) బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలు, బస్‌ స్టేషన్లు,...

బీహార్‌లో ప్రశాంత్ కిశోర్ సర్వే ఏం చెబుతోంది?

Prashant Kishor Survey | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం తొలివిడత పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే....

ఒకే ట్రాక్ మీదకు మూడు రైళ్లు.. తప్పిన పెను ప్రమాదం

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) రాష్ట్రంలో తాజాగా పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం బిలాస్‌పుర్‌ జిల్లాలో ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు...

లేటెస్ట్ న్యూస్‌