Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

విశాఖలో సీఐఐ సదస్సు ప్రారంభం

ఏపీలోని విశాఖపట్నంలో శుక్రవారం ప్రతిష్ఠాత్మక 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు(CII Partnership Summit) ప్రారంభమైంది. ఉప రాష్ట్రపతి సీపీ...

అటవీ భూముల ఆక్రమణల వివరాలు వెల్లడించాలి: పవన్

ఆంధ్రప్రదేశ్‌లో అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దృష్టిసారించారు. ఆక్రమణలకు సంబంధించిన వివరాలను అధికారిక...

గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) పేర్కొన్నారు. భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)...

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత.. విద్యార్థి మృతితో నిరసన

శ్రీకాకుళం ట్రిపుల్‌‌ ఐటీ(IIIT Srikakulam)లో ఓ విద్యార్థి మృతి చెందడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. విద్యార్థి మృతికి సీనియర్ల...

ఏపీకి మరో భారీ పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతున్నది. గ్రీన్ ఎనర్జీ రంగంలో 82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు...

సీబీఐ కోర్టుకు జగన్ లేఖ..

సీబీఐ కోర్టుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో కోర్టు ముందు హాజరవడానికి...

గోల్డ్ మెడల్స్‌లో 80శాతం అమ్మాయిలకే.. అబ్బాయిలకు గవర్నర్ హెచ్చరిక

రాయలసీమ యూనివర్శిటీ(Rayalaseema University) స్నాతకోత్సవంలో పాల్గొన్న ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazeer).. బాలురకు కీలక...

ప్రవీణ్ ప్రకాశ్ బహిరంగ క్షమాపణ

వైసీపీ ప్రభుత్వ పాలన కాలంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌(Praveen Prakash) ఇప్పుడు తన...

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్‌ దూకుడు

టీటీడీ(TTD) కల్తీ నెయ్యి వ్యవహారం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం...

తిరుమలలో ముమ్మర తనిఖీలు

ఢిల్లీ బాంబు పేలుళ్ల(Delhi Blast) నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ అండ్ పోలీసులు తిరుమల(Tirumala)లో తనిఖీలు నిర్వహించారు. ఈరోజు సాయంకాలం...

లేటెస్ట్ న్యూస్‌