Shashi Kumar

ఎనుముల నలుగురు అన్నదమ్ములు కోటీశ్వరులయ్యారు: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి ముఖానికి మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ.. బీఆర్‌ఎస్‌ను మొలకెత్తనీయనని డైలాగులు కొడుతున్నాడని బీఆర్ఎస్ మాజీ మంత్రి...

విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఆదర్శ్ సురభి

కలం, మహబూబ్ నగర్: జిల్లాలోని విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh...

మొబైల్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

కలం, కరీంనగర్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ వ్యామోహం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. మొబైల్ కొనివ్వలేదనే చిన్న కారణంతో ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన కరీంనగర్...

స్కూళ్ల ఫీజులను అరికట్టాలని ఏబీవీపీ ధర్నా.. తీవ్ర ఉద్రిక్తత

కలం, వెబ్ డెస్క్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మంగళవారం హైదరాబాద్ లో ధర్నా (ABVP Protest) చేపట్టింది. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్...

కవిత మావోయిస్టు మాటలు ముమ్మాటికీ వాస్తవం: బండి సంజయ్

కలం, వెబ్ డెస్క్: తమ పార్టీలో మావోయిస్టు భావజాలం ఉన్నవారు ఉన్నారన్న కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi...

ప్రణాళిక బద్దంగా దేశాన్ని పాలిస్తున్న మోదీ: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: గత 10 ఏళ్ల యూపీఏ పాలనను, మోదీ 12 ఏళ్ల పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలకు బీజేపీ నేత, కేంద్ర మంత్రి...
spot_imgspot_img

ముస్లింల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తోంది: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తే తప్పేముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. విదేశీ...

కట్టూబొట్టుపై కామెంట్స్ చేయడం మహిళలను కించపరచడమే: పవన్ కళ్యాణ్

కలం, వెబ్ డెస్క్: ఏపీ హోమ్ శాఖ మంత్రి అనితపై చేసిన వ్యాఖలు అభ్యంతరకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. మహిళల...

ఆదాయానికి మించి ఆస్తులు.. ఇంట్లో భారీగా నోట్ల క‌ట్ట‌లు

కలం, వెబ్ డెస్క్: తీగ లాగితే డొంకంతా కదిలినట్లు అన్నట్లుగా ఓ అవినీతి అధికారి అక్రమాస్తులు బయటికి వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణతో...

ఏపీ అంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. నేడు వర్షాలు

కలం, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతటా నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) విస్తరించాయి. దీంతో మంగళవారం పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే...

జనసేనలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీ

కలం, వెబ్ డెస్క్: తమ పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీని జనసేన పార్టీ (Janasena Party) ప్రకటించింది. 14 మంది సభ్యులతో ఆంధ్ర ప్రదేశ్...

అధికారంలోకి వస్తాం.. అండర్ గ్రౌండ్ మైనింగ్ తెరుస్తాం: కవిత

కలం, వెబ్ డెస్క్: సింగరేణిలో చాలా మంది స్కిల్డ్ కార్మికులు ఉన్నారని.. సంస్థను చాలా బాగా నడిపే పరిస్థితి ఉన్నప్పటికీ యాజమాన్యానికి ఆ మనసు రావటం...