Shashi Kumar

బీఆర్ఎస్ వాళ్ళ కోసం ధరణిలో సీక్రెట్ లాక్.. పొంగులేటి ఫైర్

కలం, వెబ్ డెస్క్: తాము చెప్పినట్లుగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కు ఎండ్ కార్డు వేసి భూ భారతి పోర్టల్ తీసుకొచ్చామని...

మోదీ 25 ఏళ్ళ ప్రస్థానం.. ప్రతి కార్యకర్తకు స్ఫూర్తి: గోపి

కలం, రాజన్న సిరిసిల్ల: గుజరాత్ సీఎంగా ప్రారంభమైన ప్రజాసేవా ప్రస్థానం నుంచి ప్రధానిగా 25 ఏళ్లుగా నిరంతర ప్రజాసేవ చేస్తున్న మోదీ సేవా ప్రస్థానం ప్రతి...

ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం: మేయర్ సునీల్ రావు

కలం, కరీంనగర్: కరీంనగర్ నగరం డివిజన్ అభివృద్ధిలో భాగంగా 42వ డివిజన్ లోని కాశ్మీర్ గడ్డ మునావర్ మసీదు వీధిలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు...

కార్యనిర్వహణ చైర్మన్ గా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు

కలం, కరీంనగర్: మండలి తాత్కాలిక కార్యనిర్వాహణ చైర్మన్ గా ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు (MLC Bhanu Prasad Rao)కు అవకాశం దక్కింది. తెలంగాణ శాసన మండలి...

కేజీబీవీని సందర్శించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్

కలం యాదగిరిగుట్ట: అడ్డగూడూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (Addagudur KGBV) శుక్రవారం అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్...

ఎంజీయూలో ఇంజనీరింగ్ విద్యార్థుల హ్యాకథాన్.. ఎప్పుడంటే?

కలం, ఎంజీ యూనివర్సిటీ: సెప్టెంబర్ 15న ఎంజీయూ (మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం) ఇంజనీరింగ్ కళాశాలలో 'హ్యాకథాన్' పోటీలు (MGU Hackathon) నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య...
spot_imgspot_img

బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు.. దరఖాస్తుల ఆహ్వానం

కలం, నల్లగొండ: బీసీ మహిళల ఆర్థిక పరిపుష్టి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని చేపట్టిందని నల్లగొండ మున్సిపల్...

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి: జర్నలిస్ట్స్ యూనియన్

కలం, నల్లగొండ: అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (TUWJ-IJU) నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. వారి...

దేశానికి ఆదర్శంగా ఉండే విద్యా పాలసీ తెస్తాం: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యారంగంలో...

జీవో.97ను వెంటనే రద్దు చేయాలి.. పాలిటెక్నిక్ ఉద్యోగుల డిమాండ్

కలం, నాగార్జునసాగర్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ నంబర్ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో...

కరీంనగర్‌లో రైస్ మిల్లర్ల నిరసన ధర్నా

​కలం కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్లు మిల్లులను బంద్ చేసి కలెక్టరేట్ ఎదుట నిరసన...

తెలంగాణ వ్యాప్తంగా బ్యాన్.. తక్షణమే అమల్లోకి..

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనలాగ్ పనీర్ (Analog Paneer)పై...