murali yalagala

రాములవారి ఆదాయం 2, వ్యయం 11

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి (Sri Sita Ramachandra Swamy) వారి జన్మ నక్షత్రం...

‘ది ట్రైటర్స్’ తెలుగు వెర్షన్‌కు హోస్ట్‌గా తేజ సజ్జా

కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో...

‘ధురంధర్ ది రివెంజ్’పై ఎన్టీఆర్ ప్రశంసల వర్షం

కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ‘ధురంధర్ ది రివెంజ్’ (Dhurandhar The Revenge) చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ...

కృత్రిమ పానీయాలు మానేద్దాం.. సహజ పానీయాలు సేవిద్దాం : కలెక్టర్ చంద్రశేఖర్

కలం, నల్లగొండ బ్యూరో : కృత్రిమ పానీయాలు మానేద్దాం.. సహజ పానీయాలు సేవిద్దామంటూ నల్లగొండ (Nalgonda) జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ (Chandrasekhar) పిలుపునిచ్చారు. యూటీఎఫ్ (తెలంగాణ...

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కోసం రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పీసీసీ...

రేపు తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్.. సీఎం రేవంత్ వ్యూహమిదే!

కలం, వెబ్ డెస్క్: రేపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.3.26 లక్షల కోట్లు...
spot_imgspot_img

నేను ఏ పార్టీలో ఉన్నా.. రైతుల గురించే ఆలోచిస్తా : మంత్రి తుమ్మల

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రైతులు పండించే పంటలపై వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswara Rao) ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీల ప్రకటన..

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్(Nizamabad) ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉగాది పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు...

ఉగాది వేడుకల్లో హరీశ్ రావు.. అనంతరం బాధితులకు పరామర్శలు

కలం, వెబ్ డెస్క్: ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్(Hyderabad) కోకాపేటలోని శ్రీ విశాఖ శారదా పీఠాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్...

రాష్ట్రంలో 1,215 హెక్టార్లలో పంటనష్టం.. సీఎం ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: అకాల వర్షాలతో రాష్ట్రంలోని పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి, అరటి, మామిడి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రైతన్నలను ఆదుకోవడంపై...

58 మందితో పెద్దపల్లి కాంగ్రెస్ జిల్లా కార్యవర్గం

కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో 58 మందితో కాంగ్రెస్(Congress) కార్యవర్గాన్ని ఆమోదిస్తూ తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు, ఎంఎల్‌సీ బి. మహేష్ కుమార్...

సంగారెడ్డిలో పిల్లల కిడ్నాప్ కలకలం

కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి (Sangareddy) జిల్లా బృందావనం కాలనీలో ఐదుగురు చిన్నారులను కిడ్నాప్ చేయడానికి దుండగులు ప్రయత్నించిన ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది....