murali yalagala

కృత్రిమ పానీయాలు మానేద్దాం.. సహజ పానీయాలు సేవిద్దాం : కలెక్టర్ చంద్రశేఖర్

కలం, నల్లగొండ బ్యూరో : కృత్రిమ పానీయాలు మానేద్దాం.. సహజ పానీయాలు సేవిద్దామంటూ నల్లగొండ (Nalgonda) జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ (Chandrasekhar) పిలుపునిచ్చారు. యూటీఎఫ్ (తెలంగాణ...

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కోసం రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పీసీసీ...

రేపు తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్.. సీఎం రేవంత్ వ్యూహమిదే!

కలం, వెబ్ డెస్క్: రేపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.3.26 లక్షల కోట్లు...

నేను ఏ పార్టీలో ఉన్నా.. రైతుల గురించే ఆలోచిస్తా : మంత్రి తుమ్మల

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రైతులు పండించే పంటలపై వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswara Rao) ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీల ప్రకటన..

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్(Nizamabad) ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉగాది పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు...

ఉగాది వేడుకల్లో హరీశ్ రావు.. అనంతరం బాధితులకు పరామర్శలు

కలం, వెబ్ డెస్క్: ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్(Hyderabad) కోకాపేటలోని శ్రీ విశాఖ శారదా పీఠాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్...
spot_imgspot_img

రాష్ట్రంలో 1,215 హెక్టార్లలో పంటనష్టం.. సీఎం ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: అకాల వర్షాలతో రాష్ట్రంలోని పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి, అరటి, మామిడి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రైతన్నలను ఆదుకోవడంపై...

58 మందితో పెద్దపల్లి కాంగ్రెస్ జిల్లా కార్యవర్గం

కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో 58 మందితో కాంగ్రెస్(Congress) కార్యవర్గాన్ని ఆమోదిస్తూ తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు, ఎంఎల్‌సీ బి. మహేష్ కుమార్...

సంగారెడ్డిలో పిల్లల కిడ్నాప్ కలకలం

కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి (Sangareddy) జిల్లా బృందావనం కాలనీలో ఐదుగురు చిన్నారులను కిడ్నాప్ చేయడానికి దుండగులు ప్రయత్నించిన ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది....

ఖమ్మం జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక

కలం, ఖమ్మం బ్యూరో :  ఉగాది పండుగ సందర్భంగా ఖమ్మం (Khammam) జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రహదారి...

ములుగు జిల్లా ఏటూరునాగారం అడవుల్లో కార్చిచ్చు

కలం, వెబ్ డెస్క్ : ములుగు(Mulugu) జిల్లా ఏటూరునాగారం(Eturnagaram) అటవీ ప్రాంతంలో తీవ్ర కార్చిచ్చు చెలరేగింది. తాడ్వాయి, పస్రా, మేడారం అడవుల్లో మంటలు వేగంగా వ్యాపిస్తూ...

రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

కలం, వెబ్ డెస్క్ :  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉగాది (Ugadi) పండుగ  సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక...