kalamdesk

20 కిలోల గంజాయి సీజ్.. ముగ్గురు అరెస్ట్

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) జిల్లా రాయపర్తి మండలంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం మలకనగిరి జిల్లా...

రూ.351 కోట్లతో భద్రాచలం ఆలయ అభివృద్ధి : మంత్రి తుమ్మల

కలం/ఖమ్మం బ్యూరో : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala) భద్రాచలం ఆలయ అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు. రామభక్తుల చిరకాల వాంఛ భద్రాచల క్షేత్ర అభివృద్ది...

లగ్జరీ కారు కొన్న రణ్‌‌వీర్ సింగ్.. ఎన్ని కోట్లంటే..?

కలం, వెబ్ డెస్క్ : ధురంధర్ (Dhurandhar) సిరీస్ తో నేషనల్ టాప్ హీరోల లిస్టులో చేరిపోయాడు రణ్‌ వీర్ సింగ్ (Ranveer Singh). ధురంధర్-1...

ఉద్యోగం పేరుతో మోసం.. డబ్బులు అడిగితే మహిళపై దాడి

కలం, వెబ్ డెస్క్ : ఉద్యోగం పేరుతో ఓ మహిళను దారుణంగా మోసం చేశాడు ఓ వ్యక్తి. డబ్బులు తీసుకుని ఉద్యోగంలో పెట్టించకపోతే.. తన డబ్బులు...

రేపు ఏపీలో తీవ్రమైన వడగాల్పులు

కలం, వెబ్ డెస్క్ : ఎండాకాలం తీవ్రత మొదలైంది. మొన్నటి దాకా కాస్త చల్లని వాతావరణం కనిపించింది. కానీ రేపటి నుంచి సమ్మర్ ప్రభావం పెరగబోతున్నట్టు...

లారీ ఢీకొని యువకుడి మృతి.. శోకంలో తల్లి

కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanamkonda) జిల్లా ఐనవోలు మండలం పున్నెలు క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన...
spot_imgspot_img

ప్రభాస్‌కు తల్లిగా నటించడం ఇష్టం లేదు : రాశి

కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ అంటే హీరోయిన్లు రెడీగా ఉంటారు. ఇక సీనియర్ హీరోయిన్ లు అయితే...

హైదరాబాద్‌లో కల్తీ దందా.. 352 కిలోల కుళ్లిన చికెన్ అమ్ముతున్న నిందితులు..

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో కల్తీ దందా భారీ స్థాయిలో జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్య వేల కిలోల కల్తీ...

పెద్ది కోసం వెనక్కు తగ్గిన విశ్వంభర..?

కలం, వెబ్ డెస్క్ : పెద్ది సినిమా కోసం విశ్వంభర (Viswambhara) వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు...

ఇరాన్ మీదకు 850 మిస్సైళ్లు వదిలిన అమెరికా

కలం, వెబ్ డెస్క్ : అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ (Iran) యుద్ధం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఎంతోమంది ఈ యుద్ధం వల్ల ప్రాణాలు కోల్పోయారు....

మార్కాపురం బస్సు ప్రమాదం.. పోలీసుల అదుపులో డ్రైవర్

కలం, వెబ్ డెస్క్ : మార్కాపురం (Markapuram) బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా...

భారీ మోసం.. ఉమ్రాయాత్ర పేరుతో రూ.4 కోట్లు వసూలు

కలం, వెబ్ డెస్క్ : కర్నూలు (Kurnool) జిల్లాలో భారీ మోసం బయటపడింది. ఉమ్రాయాత్ర పేరుతో రూ.4 కోట్లు వసూలు చేశాడు ఓ వ్యక్తి. ఉమ్రాయాత్రకు...