epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

వన దేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రులు

కలం, వరంగల్ బ్యూరో: కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి(Kishan Reddy), కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరం (Jual Oram) గురువారం మేడారం చేరుకుని సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర వారికి డోలు డప్పులతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో పూజారులు, అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి అమ్మవార్ల ఆశీర్వచనాలు, ప్రసాదం అందజేసారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>