Homeజిల్లాలునిజామాబాద్

నిజామాబాద్

ఈ – నామ్ విధానంలోనే పసుపు కొనాలి : ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో : పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా...

హోటళ్లలో టాస్క్‌ఫోర్స్ దాడులు.. భారీగా ఎల్‌పీజీ డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలోని పలు హోటళ్లలో టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు నిర్వహించింది. హోటళ్లలో...

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ చరిత్రాత్మక ఘట్టం: ఎమ్మెల్యే ధన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: నారీ శక్తి.. దేశానికే శక్తి అని ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ...

ఇందూరు యువత సేవా కార్యక్రమాలపై కార్యాచరణ

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) లోని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో బుధవారం...

రోడ్డు భద్రతపై మంత్రి పొన్నం ప్రభాకర్ సందేశం

కలం, నిజామాబాద్ బ్యూరో : రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని...

ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత.. విద్యార్థిని మృతిపై నిరసనలు

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి (Yellareddy)లోని బీసీ వసతి గృహంలో అనుమానాస్పదంగా మృతి చెందిన...

నిజామాబాద్‌లో పసుపు రైతుల కన్నెర్ర.. మార్కెట్ యార్డులో తీవ్ర ఉద్రిక్తత

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్‌లో (Nizamabad) పసుపు రైతులు ఆందోళనకు దిగడంతో మార్కెట్ యార్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ-నామ్...

తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా...

ఎల్లారెడ్డి బీసీ హాస్టల్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి (Ellareddy)లో విషాదం చోటు చేసుకుంది. బీసీ బాలికల వసతి గృహంలో...

విద్యార్థి శ్రావణి మృతికి సీఎందే బాధ్యత: కేటీఆర్

కలం, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్‌లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి మరణించడం అత్యంత...

లేటెస్ట్ న్యూస్‌