Homeజిల్లాలుకరీంనగర్

కరీంనగర్

విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాస్టళ్ల నిర్మాణానికి పరిపాలన ఆమోదం

కలం, కరీంనగర్ బ్యూరో: హుస్నాబాద్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో (Husnabad SU Engineering College) విద్యార్థుల వసతి...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నీటి సంక్షోభం.. సాగు, త్రాగునీటికి దిక్కేది?

కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది...

రిజర్వేషన్ల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలం: కేవీపీఎస్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు నియామకం చేయడంలో విఫలం చెందిందని...

మోడీ నేతృత్వంలో దేశ సుస్థిర పాలనకు మద్దతివ్వండి: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: భారత దేశ గతిని 12 ఏళ్ల పాలనతో మార్చేసిన మహనీయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని...

ట్రాఫిక్ కానిస్టేబుల్ చొరవ.. సమయానికి నీట్ కేంద్రానికి విద్యార్థి

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో నిర్వహించిన నీట్-2026 పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన ఓ విద్యార్థి పరీక్ష కేంద్రానికి ఆలస్యమవుతుండగా,...

నిరుద్యోగ సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం కావాలి: పంజాల శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో: యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై, హక్కుల సాధనకై అనునిత్యం పోరాటాలు చేయాలని సీపీఐ (CPI) జిల్లా...

భారతదేశం ‘యోగ భూమి’: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో : భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా యోగ భూమిగా గుర్తింపు పొందిందని కేంద్ర హోంశాఖ సహాయ...

కరీంనగర్ లో ప్రమాదం.. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు!

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో ఒక భారీ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం మాయం కేసులో ఆరుగురు అరెస్ట్

కలం, కరీంనగర్ బ్యూరో (రాజన్న సిరిసిల్ల): జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ షీట్లు సృష్టించి...

నీట్ పరీక్షల భద్రతపై పోలీసు అధికారులకు సీపీ దిశానిర్దేశం

కలం, కరీంనగర్ బ్యూరో: ఆదివారం జరగనున్న నీట్ (NEET) ప్రవేశ పరీక్షను పురస్కరించుకుని, జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా...

లేటెస్ట్ న్యూస్‌