epaper
Tuesday, November 18, 2025
epaper
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

నకిలీ మద్యం కేసు.. నిందితుల జాబితాలో మరో ఏడుగురు

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో లభ్యమైన నకిలీ మద్యం కేసు(Illegal Liquor Case) కీలక మలుపు తీసుకుంది. ఈ కేసు...

జగన్ నర్సీపట్నం పర్యటనపై ప్రత్తిపాటి పంచ్‌లు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నర్సీపట్నం(Narsipatnam) పర్యటనపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pulla...

ఎన్‌టీఆర్ వైద్య సేవలు బంద్.. బకాయిలే కారణం..

NTR Vaidya Seva -  Aarogyasri Services | ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓపీతో...

సీఎంను గంటలో చంపుతా.. పోలీసులకే వార్నింగ్

‘రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి(Chandrababu)ని మరో గంటలో చంపేస్తా’ అంటూ మంగళగిరి పోలీసులకు ఒక వ్యక్తి బెదిరింపు...

ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. రూ.500 కోట్ల నష్టం

ప్రకాశం(Prakasam) జిల్లా సింగరాయకొండ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పొగాకు పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. విద్యుత్ షార్ట్...

మెడికల్ కాలేజీలపై కూటమి కుట్ర: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా ఉండటానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

అదే జరిగితే రాజకీయాలు వదిలేస్తా: పవన్

ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలే వదిలేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు...

గీత దాటితే జగన్‌పై క్రిమినల్ చర్యలే.. డీజీపీ వార్నింగ్

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు....

కేసులకు భయపడాల్సిన పనిలేదు: వైవి సుబ్బారెడ్డి

కూటమి ప్రభుత్వం పెడుతున్న తప్పుడు, అబద్ధపు కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైసీపీ శ్రేణులకు సీనియర్ నేత...

కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

కోనసీమ(Konaseema) జిల్లా రాయవరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గణపతి గ్రాండ్ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ...

లేటెస్ట్ న్యూస్‌