కలం, జనగామ : బీఆర్ఎస్ నాయకులు తనను బెదిరిస్తున్నారని జనగామ (Jangaon) ఒకటో వార్డు కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థి శ్రీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రచార కార్యక్రమంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని, రాజకీయాలు అవసరమా అంటూ తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో శ్రీలత పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
Read Also: పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Follow Us On : WhatsApp


