epaper
Wednesday, February 18, 2026
epaper

మేడారం హుండీ లెక్కింపు.. 4వరోజు ఆదాయం రూ.2.64 కోట్లు

కలం, వరంగల్ బ్యూరో : మేడారం (Medaram) హుండీల లెక్కింపు కొనసాగుతోంది. నాలుగో రోజు ఆదివారం 200 హుండీలు లెక్కించగా.. 2 కోట్ల 64 లక్షల 75వేల ఆదాయం వచ్చింది. మొత్తం 828 హుండీలకు గాను నాలుగు రోజుల్లో 625 హుండీల లెక్కింపు పూర్తి అయింది. ఇప్పటివరకు రూ.10 కోట్ల 71లక్షల 22వేల ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ అధికారులు హుండీల ద్వారా లభ్యమైన ఆదాయం ఎప్పటికప్పుడు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నారు.

Read Also: నోబెల్​ శాంతి బహుమతి గ్రహీతకు ఆరేళ్ల జైలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>