venkateshbalusula95

నారాయ‌ణ ఖేడ్ ప్రజలకు తాగునీటి కష్టాలు!

కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ ఖేడ్ (Narayankhed) నియోజ‌కవ‌ర్గంలోని ప‌లు గ్రామాలు, తండాలలో వేస‌వి ప్రారంభంలోనే తాగునీటి (Drinking Water) క‌ష్టాలు పెరుగుతున్నాయి....

తెలంగాణ‌పై తేజ‌స్వీ వ్యాఖ్య‌లు.. కేంద్ర మంత్రి క్ష‌మాప‌ణ‌లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజ‌స్వీ సూర్య (Tejasvi Surya) పార్ల‌మెంట్ వేదిక‌గా చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేపాయి. తెలంగాణ ఏర్పాటును భార‌త్...

మాదిగలకు రిజర్వేషన్ ప్రకారం పదవులు కేటాయించాలి: కాంగ్రెస్ నేత‌ పిడమర్తి రవి

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కులగణన లెక్కల ప్రకారం మాదిగ జనాభా అతి పెద్దద‌ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ పిడమర్తి రవి (Pidamarthi...

త‌మిళ‌నాడు ఫ్యాక్ట‌రీ పేలుడు.. 23కు చేరిన‌ మృతుల సంఖ్య!

క‌లం, వెబ్‌డెస్క్‌: తమిళనాడులోని విరుదునగర్ (Virudhunagar) జిల్లాలో బాణసంచా ఫ్యాక్టరీలో జ‌రిగిన‌ భారీ పేలుడులో మృతుల సంఖ్య భారీగాపెరుగుతోంది. కట్టనార్‌పట్టి గ్రామంలోని వనజ బాణసంచా ఫ్యాక్టరీలో...

ఆపరేషన్ ఆక్టోపస్ 2.0.. దేశ వ్యాప్తంగా 52 మంది అరెస్ట్!

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్ పోలీసులు (Hyderabad Police) చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక్టోప‌స్ (Operation Octopus) 2.0 ద్వారా దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న భారీ సైబ‌ర్ మోసాల...

రాధిక‌కు నేష‌న‌ల్ అవార్డ్ ఖాయం.. డైరెక్ట‌ర్ భార‌తీరాజా ప్ర‌శంస‌లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: త‌మిళ‌నాడు దిగ్గ‌జ డైరెక్ట‌ర్‌ భారతీరాజా (Bharathiraja) సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌ (Radikaa Sarathkumar)ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకుంటున్న...
spot_imgspot_img

బీజేపీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోంది: ఎంపీ కడియం కావ్య

కలం, వరంగల్ బ్యూరో: బీజేపీ (BJP) రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య (MP Kadiyam Kavya) విమర్శించారు. హనుమకొండలోని డీసీసీ భవన్‌లో...

ఆరేళ్ల కొడుకును చంపిన తండ్రి.. కార‌ణం తెలిస్తే షాక్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలోని పల్నాడు (Palnadu) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య మన్పర్థలు ఓ చిన్నారి ప్రాణాన్ని బ‌లితీసుకున్నాయి. వివ‌రాల్లోకి వెళ్తే.....

త‌మిళ‌నాడులో భారీ పేలుడు.. 17 మంది మృతి

క‌లం, వెబ్‌డెస్క్‌: త‌మిళ‌నాడు (Tamil Nadu)లో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. ఓ బాణ‌సంచా త‌యారీ కేంద్రంలో జ‌రిగిన పేలుడులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. విరుదునగర్...

హెల్మెట్ లేకుంటే ఊరిలోకి నో ఎంట్రీ..!

కలం, మెదక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాల కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బైక్‌ల‌పై వెళ్తూ హెల్మెట్ లేకపోవడంతో ఎక్కువ శాతం మరణాలు...

కవిత పార్టీ ఆవిర్భావ సభ.. క‌రీంన‌గ‌ర్ నుంచి భారీగా జన సమీకరణ

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్న సందర్భంగా కరీంనగర్ (Karimnagar) జిల్లా నుండి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించారు....

మొయినాబాద్‌ డ్ర‌గ్స్ కేసు.. పుట్ట మ‌హేశ్ కీల‌క వ్యాఖ్య‌లు

క‌లం, వెబ్‌డెస్క్‌: మొయినాబాద్ ఫామ్‌హౌస్ (Moinabad Farmhouse) డ్ర‌గ్స్ పార్టీ కేసులో ఇరుక్కున్న ఏలూరు ఎంపీ పుట్ట మ‌హేశ్ (Putta Mahesh) ఆ ఆరోప‌ణ‌ల‌ అనంత‌రం...