Shashi Kumar

‘ఫాబ్ ఫోర్’‌లో తొలి వికెట్.. 16 ఏండ్లుగా అద్భుత రికార్డులు

 కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్ క్రికెట్ (New Zealand Cricket) ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. కివీస్ మాజీ కెప్టెన్, ఆధునిక క్రికెట్ ను శాసించిన...

తెలంగాణలో వర్ష బీభత్సం.. స్తంభించిన జనజీవనం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షాలు (Heavy rains) బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో...

రఘునాథపల్లి హైవేపై ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

కలం, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి (Raghunathpally) మండలంలోని గోవర్ధన్ గిరి దర్గా సమీపంలో శనివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఎర్టిగా కారు ప్రమాదానికి...

నేడు దుండిగల్ ఎయిర్‌ఫోర్స్‌లో పరేడ్.. రానున్న మంత్రి రాజ్‌నాథ్‌

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం గ్రాడ్యుయేషన్ పరేడ్‌ (Air Force Academy Graduation Parade) నిర్వహించనున్నారు. పరేడ్ రివ్యూయింగ్...

ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో (Mahabubnagar) ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. మహబూబ్...

వెంకటాపూర్ అసైన్డ్ భూమిని పేదలకు పంచాలి: సీపీఐ

కలం, హనుమకొండ: హనుమకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను (Venkatapur Assigned Land) ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని...
spot_imgspot_img

ఒక్క నోటీసు ఇవ్వకుండా 53 రోజులు జైల్లో పెట్టారు: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: కేంద్రం సుపరిపాలన చేస్తే దానిని అందిపుచ్చుకోకుండా వైసీపీ నేతలు రాష్టాన్ని నిర్వీర్యం చేశారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర స్థాయిలో...

వైసీపీ పాలనలో రాష్ట్రమంతా చీకటిమయం: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రమంతా చీకటిమయం అయిందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలోని తిరుపతి...

పేదలకు అండగా సీఎం సహాయ నిధి: వేముల వీరేశం

కలం, నకిరేకల్: పేద కుటుంబాలకు అనారోగ్య సమయాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA...

జగన్ పేరులో జీ అంటే జెన్‌జీ కాదు.. గొడ్డలి: లోకేశ్

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని తిరుపతిలో కూటమి విజయోత్సవ సభ ఘనంగా ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా "రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి,...

మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: మధుసూదన్ రెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణపై...

ఇద్దరు పిల్లలను ప్రాజెక్టులో తోసేసి.. ఆపై తండ్రి ఆత్మహత్య

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ (Nizamsagar) ప్రాజెక్టులో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట‌కు...