malleshnmy

టారిఫ్ ల సొమ్ము రిఫండ్ చేయాలి.. ట్రంప్ కు ట్రేడ్ కోర్టు షాక్

కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు (Donald Trump) న్యూయార్క్ ట్రేడ్ కోర్టు షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాలపై వేసిన...

గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు ప్రత్యేక విమానాలు

కలం, వెబ్ డెస్క్ : గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక విమాన సర్వీసులు (Special Flights) ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎయిర్...

ఇరాక్ మీద విరుచుకుపడ్డ ఇరాన్.. మిస్సైళ్లతో దాడి

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ (Iran) వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇరాన్ తన చుట్టూ ఉన్న దేశాలపై విచ్చవిడిగా దాడులు...

మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. కాటేదాన్ లో ఉన్న...

కలెక్టరేట్ ప్రకృతి వనంలో అగ్నిప్రమాదం

కలం, జనగామ : జనగామ (Jangaon) కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని ప్రకృతి వనంలో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల వల్ల కొన్ని చెట్లు...

అమిత్ షాతో ముగిసిన సీఎం రేవంత్ మీటింగ్

కలం, డెస్క్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth), పోలీస్ ఉన్నతాధికారుల భేటీ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు అమిత్...
spot_imgspot_img

చాలా టెన్షన్ పడ్డా : పీవీ సింధు

కలం, వెబ్ డెస్క్ : దుబాయ్ లో మూడు రోజుల పాటు చిక్కుకున్న బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు  (PV Sindhu) సేఫ్‌ గా...

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్

కలం, డెస్క్ : తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ (Congress) పార్టీ ఖరారు చేసింది. మాజీ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో పాటు వేం...

ఏంటీ పిచ్చి.. దరిద్రమైన పని చేసిన కుర్రాళ్లపై సజ్జనార్ ఫైర్

కలం, డెస్క్ : సోషల్ మీడియా పిచ్చిలో పడి కుర్రాళ్లు రోజురోజుకూ దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు. వ్యూస్, లైక్స్ మాయలో పడి.. ఏం చేస్తున్నారో కూడా...

రేపు తిరుమలకు కవిత కుటుంబం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (kavitha) కుటుంబ సమేతంగా రేపు తిరుమలకు వెళ్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు శంషాబాద్...

టీచర్‌పై పిడి గుద్దులు.. టెన్త్ స్టూడెంట్ దాడి

కలం, వెబ్ డెస్క్ : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో (NTR District)  దారుణం జరిగింది. క్షణికావేశంలో టీచర్ పై టెన్త్ స్టూడెంట్ దాడి చేశాడు. టీచర్...

ఎన్డీయే ప్రభుత్వం ఉన్నంత కాలం ఏపీకి పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

కలం, డెస్క్ : రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నంత కాలం ఏపీకి పెట్టుబడులు వస్తూనే ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu). పెట్టుబడులపై వైసీపీ చేస్తున్నదంతా...