aravindreddymbnr56

ఇరాన్, గల్ఫ్‌లో ఉద్రిక్తత.. రేవంత్ కీలక సూచనలు

కలం, వెబ్ డెస్క్: ఇరాన్‌తోపాటు గల్ఫ్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఆయా దేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు....

ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. టెల్ అవీవ్‌లో తెలుగు వాళ్ల పరిస్థితి ఏమిటి?

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తున్నది. ఇరాన్ సుప్రీం‌ లీడర్ ఖమేనీ మృతితో ఇరాన్ భారీగా ప్రతీకారదాడులు చేస్తోంది....

వరల్డ్ కప్‌లో పాక్ బలహీనతలు బయటపడ్డాయి: అక్మల్

కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal)...

ఐదున్నర దశాబ్దాల తర్వాత సొంతూరికి మల్లోజుల

కలం, కరీంనగర్ బ్యూరో: మల్లోజుల వేణుగోపాల్ రావు (Mallujola Venugopal) ఐదున్నర దశాబ్దాల తర్వాత సొంతూరుకు చేరుకున్నారు. 1970లో అడవిబాటపట్టిన మల్లోజుల మావోయిస్టు పార్టీలో కేంద్ర...

జయసూర్య కీలక నిర్ణయం.. కోచ్ బాధ్యతలకు బైబై ?

కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) నుంచి నిష్క్రమణ తర్వాత శ్రీలంక జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెడ్ కోచ్...

బాబర్ భవిష్యత్తుపై స్పష్టత అవసరం: పుజారా

కలం, వెబ్ డెస్క్:  టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup) సెమీస్ రేస్ నుంచి పాకిస్థాన్ ఔట్ అయింది. ఈ నేపథ్యంలో పాక్...
spot_imgspot_img

నేడే డూ ఆర్ డై మ్యాచ్.. హిస్టరీ రిపీట్ అంటున్న సామీ

కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌(T20 World Cup)లో అసలైన సమరం వచ్చేసింది! కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, వెస్టిండీస్ (IND vs WI) జట్ల...

సెమీస్‌కు దూరం.. కెప్టెన్సీపై అఘా స్పందన

కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ (Pakistan) ప్రస్థానం ముగిసింది. శ్రీలంకపై విజయం సాధించినప్పటికీ.. రన్ రేట్ సమీకరణాల వల్ల సెమీస్ చేరకుండానే...

మావోయిస్టు సాంబయ్య సరెండర్.. మరో 14 మంది సైతం

కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ మావోయిస్టు ముప్పిడి సాంబయ్య (Muppidi Sambayya) అలియాస్ వికాస్ సహా మొత్తం 15 మంది...

50 లక్షలతో రోడ్డు మరమ్మతులు

కలం/ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, బీటీపీఎస్ రోడ్డు గుంతలమయంగా మారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోడ్డు మరమ్మతు చేసేందుకు పినపాక ఎమ్మెల్యే...

దేవాదాయశాఖ సరికొత్త కార్యక్రమం.. ప్రతి సోమవారం నిర్వహణ

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ప్రతి సోమవారం డైరెక్టర్ ఎండోమెంట్స్ కార్యాలయంలో “ధర్మవాణి” (Dharmavani) ...

యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. నిందితులు వారే

కలం బ్యూరో, సంగారెడ్డి: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో కలకలం రేపిన యువతి కిడ్నాప్ ఘటన‌లో ట్విస్ట్ చోటు చేసుకున్నది. వట్‌పల్లి మండలం దరఖాస్తుపల్లి‌లో దర్గాలో పూజ...