aravindreddymbnr56

ప్రధాని మోదీకి ప్రియాంకా గాంధీ కౌంటర్

కలం, వెబ్ డెస్క్: మహిళా బిల్లు విషయంలో ప్రధాని మోదీ సభను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) విమర్శించారు. మహిళా...

తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి: పొన్నం

కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ సమాజానికి...

మహిళా బిల్లును వ్యతిరేకిస్తే పుట్టగతులు ఉండవు: మోదీ

కలం, వెబ్ డెస్క్: మహిళా బిల్లు (Women Bill)కు అన్ని రాజకీయపార్టీలు బేషరతుగా మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ బిల్లును వ్యతిరేకించే...

ఇడ్లీ, సాంబార్ వివాదం.. బీసీసీఐకి సీఎస్‌కే ఫిర్యాదు

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య వైరం మైదానం దాటి ఇప్పుడు బోర్డు మెట్లు ఎక్కింది....

మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా ఎన్‌కౌంటర్ ?

కలం, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లా చైబాసా పరిధిలోని సరందా అటవీ...

వారం రోజులు మండే ఎండలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ..

కలం, తెలంగాణ బ్యూరో: రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ పగటి ఉష్ణోగ్రత నమోదవుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని...
spot_imgspot_img

బీజేపీ మాస్టర్ స్కెచ్.. విపక్షాలకు ఊహించని దెబ్బ

కలం, తెలంగాణ బ్యూరో: మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. విపక్షాలకు ఊపిరాడకుండా లోక్‌సభ...

ఆర్‌సీబీ ఖాతాలో మరో విజయం

కలం, వెబ్ డెస్క్:  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)  (ఆర్‌సీబీ) తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకున్నది. లక్నో నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని...

వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌కు సిందారోవ్ అర్హత

కలం, వెబ్ డెస్క్: చెస్ ప్రపంచంలో మరో కొత్త రారాజు పుట్టాడు. డచ్ ఆటగాడు అనీష్ గిరిని ఓడించి ఈ అర్హతను అందుకున్నాడు. అతడే ఉజ్బెకిస్తాన్‌కు...

లక్నో ఆలౌట్.. ఆర్‌సీబీకి 147 లక్ష్యం

కలం, వెబ్ డెస్క్: బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో (LSG)  జట్టును ఆర్‌సీబీ అతలాకుతలం చేసింది. ఓపెనర్లు సహా అభిమానులు ఆశలు పెట్టుకున్న బ్యాటర్లంతా...

భద్రాద్రి రామయ్యకు భారీగా హుండీ ఆదాయం

కలం, ఖమ్మం బ్యూరో:  శ్రీరామనవమి నేపథ్యంలో భద్రాద్రి (Bhadrachalam) రామాలయానికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది.  గడిచిన 36 రోజుల్లో అక్షరాల 1.56 కోట్ల రూపాయలు...

గృహజ్యోతి పథకానికి నిధులు మంజూరు

కలం, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చేందుకు అమలు చేస్తున్న గృహజ్యోతి (Gruha Jyothi) పథకానికి...