epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్​

కలం, వెబ్ డెస్క్​ : ముంబై(Mumbai)లో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్​ చేశారు. పంజాబ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ లో​ సాజన్ (Sajan)​, మనీష్​ బేడీ (Manish Bedi) అనే టెర్రరిస్టులు పట్టుబడ్డట్లు అధికారులు తెలిపారు. పోలీసుల విచారణలో ఇద్దరు పాక్​ ఐఎస్​ఐ ఆదేశాలతో పనిచేస్తున్నట్లు తెలిసింది. దేశంలో దాడులు చేసేందుకు లక్ష్యంగా కుట్రలు పన్నినట్లు సమాచారం. ఆర్మేనియా నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను ఆపరేట్​ చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది.

Read Also: పార్లమెంట్ కు సైకిల్ పై టీడీపీ ఎంపీ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>