epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గుంటూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

క‌లం వెబ్ డెస్క్ : గుంటూరు(Guntur) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం(Road Accident) జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందారు. మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. మృతుల‌ను తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఓ కుటుంబం తిరుపతి దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా జిల్లాలోని అంకిరెడ్డిపాలెం (Ankireddypalem) వ‌ద్ద శుక్ర‌వారం ఉద‌యం ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కారును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు ఢీకొన‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. గాయ‌ప‌డ్డ వారిని స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Read Also: నా చాయిస్ జైస్వాల్: మాజీ సెలక్టర్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>