epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీంలో విచారణకు రాలే..!

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్యేల (Telangana MLAs) పై దాఖలైన అనర్హత పిటిషన్ల కేసు సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణకు రాలేదు. రేపటి నుంచి సుప్రీం కోర్టుకు శీతాకాల సెలవులు ప్రారంభమవుతాయి. జనవరి 5 తర్వాత ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ ​చీట్ ఇచ్చారు. ఫిరాయింపు(Defection Case) ఆరోపణలపై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ తిరస్కరించిన విషయం తెలిసిందే.

Read Also: నాకు మంత్రి పదవి రాబోతుంది : రాజగోపాల్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>