కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) పై సిట్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఇటీవల ఏర్పాటు అయిన సిట్ అధికారులతో సీపీ సజ్జనార్ ఆదివారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ఉన్న ప్రభాకర్ రావుకు ఇప్పటికే 10 రోజులుగా కస్టోడియల్ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Read Also: వాట్సాప్లో కొత్త మోసం… వీసీ సజ్జనార్ వార్నింగ్
Follow Us On: Youtube


