epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

శాసన సభ, మండలికి వేర్వేరుగా కార్యదర్శుల నియామకం

కలం, వెబ్ డెస్క్​ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలికి (Telangana Assembly) వేర్వేరుగా కార్యదర్శులను నియమిస్తూ ప్రభుత్వం గెజిట్​ జారీ చేసింది. ప్రస్తుతం శాసన సభ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీ. నరసింహాచార్యులు శాసన మండలి కార్యదర్శిగా నియమితులవ్వగా.. శాసన సభ కార్యదర్శిగా ఆర్. తిరుపతి ని నియమిస్తూ రాష్ట్ర సీఎస్​ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వక్ఫ్​ ట్రిబ్యునల్​ ఛైర్మన్​ గా వ్యవహరిస్తున్న ఆర్. తిరుపతి శాసన సభ కార్యదర్శిగా సేవలందిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.

Read Also: వీసాల ఆలస్యం.. ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>