epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సోమనాథ్ ఆలయానికి ముఖేష్ అంబానీ భారీ విరాళం

కలం, వెబ్ డెస్క్ : భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) సోమనాథ్ ఆలయానికి భారీ విరాళం అందజేశారు. గుజరాత్ లోని సోమనాథ్ ఆలయాన్ని శుక్రవారం ముఖేశ్ అంబానీ, సతీమణి నీతా అంబానీ, కొడుకు అనంత్ తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అంబానీ ఫ్యామిలీ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఆలయానికి రూ.5 కోట్ల విరాళం అందజేశారు అంబానీ. గతేడాది జనవరిలోనూ ముఖేశ్ ఫ్యామిలీ ఆలయాన్ని దర్శించుకుంది.

Read Also: గాంధీ కుటుంబంలో పెళ్లి సందడి.. రాబర్ట్ వాద్రా స్పెషల్​ పోస్ట్​

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>