epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హైదరాబాద్​కు చేరుకున్న మెస్సీ

కలం, వెబ్​ డెస్క్​ : అర్జెంటీనా ఫుట్​ బాల్​ దిగ్గజం లియోనల్మెస్సీ (Lionel Messi) హైదరాబాద్​ కు చేరుకున్నారు. శంషాబాద్​ ఎయిర్​ పోర్ట్​ లో దిగిన ఆయన ఫలక్నూమా ప్యాలెస్​ కు బయల్దేరారు. ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి, రాహుల్​ గాంధీ ఫలక్నూమా ప్యాలెస్ వెళ్లారు. మెస్సీని కలిసేందుకు 250 మందికి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. ఆయనను కలవాలంటే క్యూఆర్​ కోడ్​ తప్పని సరిగా ఉండాలి.  ఫలక్నూమా ప్యాలెస్​ నిర్వహించే మీట్​ అండ్ గ్రీట్​ కార్యక్రమానికి 100 మందికి అవకాశం ఉంది. ఈ వందమంది ఫుట్ బాల్​ దిగ్గజంతో ఫోటో దిగే ఛాన్స్​ కొట్టేశారు. మెస్సీ రాకతో పోలీసులు ప్యాలెస్​ వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Read Also: మెస్సీ టూర్​ ఏర్పాట్లపై గవర్నర్​ ఫైర్​​.. ఈవెంట్​ ఆర్గనైజర్​ అరెస్ట్​

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>