epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తెలంగాణ భవన్‎కు చేరుకున్న కేసీఆర్

కలం వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్(KCR) తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మ‌రికొద్ది సేప‌ట్లో బీఆర్ఎస్ఎల్ఫీ(BRSLP) సమావేశం ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) స‌హా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భ‌వ‌న్ కు వ‌చ్చారు.

Read Also: సర్పంచ్ గా తండ్రి గెలుపు.. కొడుకు భిక్షాటన

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>