epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాష్ట్రంలో ఐఏఎస్​ ల బదిలీలు

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ (IAS officers transfers) చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు రిలీజ్​ చేసింది. శ్రీజన, వినయ్​ కృష్ణారెడ్డి లను జీహెచ్​ ఎంసీ అడిషనల్​ కలెక్టర్లుగా నియమించింది.  పంచాయతీ రాజ్​ కమిషనర్​ గా శృతి ఓజా అపాయింట్ అయ్యారు. నల్గొండ జిల్లా కలెక్టర్​ గా విధులు నిర్వహిస్తున్న ఇలా త్రిపాఠి నిజామాబాద్​ కు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. ఆమె స్థానంలో నల్గొండ నూతన కలెక్టర్​గా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్​ బడగు చంద్రశేఖర్​ నియమితులయ్యారు. నారాయణపట అడిషనల్​ కలెక్టర్​ గా ఉమాశంకర్​ నియామకం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>