epaper
Monday, March 2, 2026
epaper

రహదారులపై భద్రత పెంచాలి

కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ఘటన రహదారుడలపై భద్రతా చర్యలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోందని అన్నారు.

Read Also: కర్నూలు ప్రమాదంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!