జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ‌ చైర్మన్‌గా దినేష్

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లా ధర్మపురికి చెందిన సంఘనభట్ల దినేష్ (Sanganabhatla Dinesh) జ‌గిత్యాల‌ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితా రానా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయ‌న‌ రెండేళ్ల పాటు కొనసాగుతార‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

Read Also: సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>