కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం జయశంకర్ భూపాలపల్లిలో పర్యటించి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రసంగం ఆదిలోనే ‘తోడేలు బయటకు వచ్చింది.. తోడేలు గుండెలు అదరాలి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: ప్రసంగం చివరలో కేసీఆర్ ఏం చెప్పారంటే..!
Follow Us On: Pinterest

