Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు ( CM Chandrababu) నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు క్యాంప్ కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతి రాజధాని పురోగతిపై చర్చించనున్నారు.

పార్టీ ముఖ్యనేతలతో భేటీ ..

నేడు సీఎం చంద్రబాబు టీడీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఈ క్రమంలో మహానాడు హైబ్రిడ్ విధానంలో జరిగిన తీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. మహానాడు జరిగిన తీరు, భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తారు. అలాగే ప్రజల నుంచి వినతి పత్రాలను కూడా చంద్రబాబు స్వీకరిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>