epaper
Monday, November 17, 2025
epaper

newseditor

వరకట్న వేధింపులకు నిండు గర్భిణి బలి..

కరీంనగర్(Karimnagar) జిల్లాలో ఘోరం జరిగింది. వరకట్న వేధింపులను తట్టుకోలేక నిండు గర్భిణి ప్రాణాలు విడించంది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన మౌనిక...

ఢిల్లీ పేలుడు కేసులో కీలక పరిణామం

ఢిల్లీ ఎర్రకోట పేలుడు(Red Fort blast) కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని ఇటీవల అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ...

ఉపఎన్నిక ఫలితాలు ప్రభుత్వ వైఫల్యాలను చూపుతున్నాయ్: మాజీ సీఎం

ఉపఎన్నిక ఫలితాలు రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందనడానికి నిదర్శనమని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) వ్యాఖ్యానించారు. రాజస్థాన్ అంత...

బీహార్ సీఎంగా నితీశ్ రాజీనామా..

బీహార్(Bihar) రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి జేడీయూ అధినేత నితీశ్ కుమార్(Nitish Kumar) రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం.. రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌(Arif Mohammad...

ఢిల్లీలో సిద్దరామయ్య, డీకే.. సీఎం మార్పు ఉంటుందా?

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం నిత్యం చర్చకు వస్తూనే ఉంటుంది. బీహార్ ఎన్నికల అనంతరం మార్పు ఉండబోతున్నదని గతంలో ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు హైకమాండ్...

‘డిజిటల్ అరెస్ట్’తో రూ. 31 కోట్లకు టోకరా

కలం డెస్క్ : డిజిటల్ అరెస్టు(Digital Arrest) పేరుతో ఒక మహిళా టెకీ నుంచి సైబర్ కేటుగాళ్ళు రూ. 31 కోట్లు దోచుకున్నారు. ఆరు నెలల...
spot_imgspot_img

పాకిస్థాన్‌లో తీవ్ర నిరసనలు

ఇటీవల పాకిస్థాన్(Pakistan) తీసుకొచ్చిన 27వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారం సింధ్‌ రాష్ట్రంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ...

యూపీలో కూలిన మైన్.. ఆర్థిక సహాయం ప్రకటించిన మంత్రి

Sonbhadra Mine Collapse | ఉత్తర్‌ప్రదేశ్‌లోని సొనభద్ర జిల్లాలో రాతి గని కూలిన ఘటనలో ఇంకా ఒకరి మృతదేహం లభ్యం కాలేదు. మొత్తం రాగురు శిథిలాల...

గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం

భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ పరిధిలోని జ్యోతి నగర్ ప్రాంతంలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో ఇద్దరు 7వ తరగతి...

గోషామహల్‌లో కుంగిన ఐదంస్తుల భవనం..

గోషామహల్(Goshamahal) పరిధిలోని చాక్నవాడిలో బుధవారం ఉదయం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఐదంస్తుల భవనం ఒక్కసారిగా కుంగింది. దీంతో స్థానికులు, భవనంలోని వారు వణికిపోయారు. భవనంలోని...

సౌదీ మృతులకు రూ. 5 లక్షల పరిహారం

కలం డెస్క్ : సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం(Saudi Bus Tragedy)లో మరణించిన బాధిత కుటుంబాలకు తలా రూ. 5 లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున...

పాక్‌కు భారత సైన్యాధ్యక్షుడి స్ట్రాంగ్ వార్నింగ్

పాకిస్థాన్‌కు భారత సైన్యాధిపతి(Army Chief) జనరల్‌ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇచ్చే దేశాలను భారత్‌ ఒకే దృష్టితో...