epaper
Tuesday, November 18, 2025
epaper

newseditor

ఇంట్లో పడుకుంటే ఇలా ఉంటది.. టీమిండియాకు గవాస్కర్ చురకలు..

సౌతాఫ్రికా(South Africa)పై తొలి టెస్ట్‌లో భారత్ ఓడిపోవడంపై దిగ్గజ క్రికెటర్ గవాస్కర్(Sunil Gavaskar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశవాళీ క్రికెట్ ఆడకుండా ఇంట్లో పడుకుంటే ఫలితాలు...

‘ఇండియాను కార్నర్ చేయడానికే హసీనాకు శిక్ష’

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు మరణశిక్ష విధించడం భారత్‌ను కార్నర్ చేయడంలో భాగమేనని జమ్మూకశ్మీర్‌ మాజీ డీజీపీ ఎస్పీ వైద్(SP Vaid) అభిప్రాయపడ్డారు....

కొత్త పార్టీపై కవిత క్లారిటీ

కవిత(Kavitha) కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత జాగృతి పేరుతో రాజకీయాలు...

నేడో రేపో ఐఏఐస్, ఐపీఎస్‌ల బదిలీలు !

కలం డెస్క్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతుండడంతో పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్...

ఓటమిపై ప్రశాంత్ కిశోర్ స్పందన ఇదే..

దేశంలోని ఎన్నో రాజకీయపార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) తాను మాత్రం రాజకీయంగా దెబ్బతిన్నారు. మోడీ, జగన్, స్టాలిన్, మమత వంటి లీడర్లను తన...

బనకచర్ల ప్లేస్‌లో ఏపీ మరో ప్రాజెక్ట్?

కలం డెస్క్ : పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project) స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టే అవకాశం లేకపోలేదని, ఇలాంటిదే జరిగితే తెలంగాణకు...
spot_imgspot_img

ప్రతిపక్ష నేత హోదాకు నో చెప్పిన తేజస్వీ యాదవ్.. కానీ !

బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించడానికి ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) నో చెప్పారు. ఇటీవల...

‘ఐ బొమ్మ’ కేసులో కీలక పరిణామం… ఎంటరైన ఈడీ

కలం డెస్క్ : కొత్త సినిమాల పైరసీ వ్యవహారంలో ‘ఐ బొమ్మ(ibomma)’ నిర్వాహకుడిని అరెస్టు చేసిన కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవుతున్నది. పెద్దమొత్తంలో...

మావోయిస్టులకు ‘బండి’ డెడ్‌లైన్

కలం డెస్క్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) పెట్టిన గడువు వచ్చే ఏడాది మార్చి 31తో ముగుస్తుందని, మిగిలింది నాలుగు నెలలేనని,...

ఏపీ పోలీసుల అదుపులో దేవ్‌జీ?

కలం డెస్క్ : మావోయిస్టు పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి(Thippiri Tirupati) అలియాస్ దేవ్‌జీ ఇప్పటికే ఏపీ పోలీసులకు చిక్కారా..? ఆయన నుంచి వివరాలు రాబడుతున్నారా..?...

తిరుమల వెళ్లబోయే భక్తులకు గుడ్‌న్యూస్

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనాలకు సంబంధించి టీటీడీ(TTD) కీలక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్‌ 30న ఉదయం నుంచి వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభిస్తున్నట్లు...

మొబైల్లో ఆ నెంబర్ మారిస్తే ఇక జైలుకే.. రూ.5 కోట్ల జరిమానా కూడా

మొబైల్ ఫోన్లో ఒక్క నెంబర్ మార్చారంటే మూడు సంవత్సరాలు జైలుకు వెళ్లాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా రూ.5 కోట్ల జరిమానా కూడా పడొచ్చని వివరిస్తున్నారు. ఇంతకీ...