epaper
Wednesday, February 18, 2026
epaper

కాలేజీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

కలం, వెబ్ డెస్క్ : మేడ్చల్ (Medchal) జిల్లా శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాలేజీకి సరిగ్గా హాజరు కావడం లేదని యాజమాన్యం తల్లిదండ్రులను పిలిపించి మందలించగా.. తీవ్ర  మనస్తాపానికి గురైన విద్యార్థి కళ్యాణ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు  అయిన విద్యార్థి కళ్యాణ్‌ను వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

 Read Also: బాబోయ్​.. భయపెట్టిన భారీ సింక్​ హోల్​!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>