epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హైకోర్టును ఆశ్రయించిన ‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ నిర్మాతలు

కలం, వెబ్​ డెస్క్​ : రాజాసాబ్, మన శంకరవరప్రసాద్​ గారు సినిమా నిర్మాతలు తెలంగాణ హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. టికెట్​ ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని అప్పీలు దాఖలు చేశారు. టికెట్ రేట్లు పెంచకుండా సింగిల్ జడ్జి ఉత్తర్వులను వారు సవాల్​ చేశారు. సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని నిర్మాతలు అప్పీలులో విజ్ఞప్తి చేశారు. టికెట్​ ధరలపెంపు, ప్రత్యేక షోల కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రొడ్యూసర్లు వెల్లడించారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ సెక్రటరీకి సూచించాలని కోరారు. ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు రేపు (బుధవారం) విచారణ చేపట్టనుంది.

Read Also:  అసెంబ్లీ సెషన్ నిరవధిక వాయిదా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>